కుక్కను వదిలేశారని కేసు పెట్టాడు ..

కుక్కను వదిలేశారని కేసు పెట్టాడు ..
x
Highlights

కుక్కను వదిలేశారని కేసు పెట్టాడు ఓ యువకుడు.. తిరుపతికి చెందిన తరుణ్ తేజ్ ప్రస్తుతం హైదరాబాదు లో ఉంటున్నాడు . తానూ ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న లాసా...

కుక్కను వదిలేశారని కేసు పెట్టాడు ఓ యువకుడు.. తిరుపతికి చెందిన తరుణ్ తేజ్ ప్రస్తుతం హైదరాబాదు లో ఉంటున్నాడు . తానూ ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న లాసా ఆప్సో జాతికి చెందిన కుక్కపిల్లను బోరబండకు చెందినా హరి మరియు అక్షయ్ అనే దంపతులు దత్తత తీసుకున్నారు . ఈ క్రమంలో కుక్కకు వల్ల వచ్చిన ఇబ్బందులను వారు తరుణ్ తేజ్ కి వివరించారు . తానూ రెండు రోజుల్లో వస్తానని చెప్పిన తరుణ్ తేజ్ ని అ ఇద్దరు దంపతులు ఇప్పుడు వద్దంటూ వాయుదల మీదా వాయిదాల వేయడంతో అనుమానం కలిగిన తరుణ్ తేజ్ కుక్కపిల్లకి ఏమైందని ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పేసారు .

దానిని పెంచడం తమ వల్ల కాదని, అది ఏమీ తినడం లేదని అంతే కాకుండా కరుస్తోందని చెప్పుకొచ్చారు. అందుకనే దానిని కావూరీ హిల్స్ ప్రాంతంలో వదిలేశామని చెప్పడంతో తరుణ్ ఆశ్చర్యపోయాడు .. దీనితో గత వారం రోజులుగా అ కుక్కపిల్ల కోసం వెతుకులాటను ప్రారభించారు.. అయితే దాని ఆచూకి ఎక్కడ కూడా దొరకకపోవడంతో నిన్న రాత్ర్తి జూబ్లిహిల్స్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు తరుణ్ తేజ్ .. దత్తత తీసుకొని నిర్లక్షంగా కుక్క పిల్లని వదిలేసినా వారిపై చర్యలు తీసుకోవాలని భాదితుడు అ ఫిర్యాదులో పేర్కొన్నాడు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories