కోర్టుకు హాజరైన హీరో సుమంత్, చెల్లెలు సుప్రియ

కోర్టుకు హాజరైన హీరో సుమంత్, చెల్లెలు సుప్రియ
x
Highlights

చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్ అతని చెల్లెలు మాజీ హీరోయిన్ సుప్రియ లు కోర్టుకు హాజరయ్యారు. గతంలో నరుడా డో నరుడా.. చిత్రానికి సంబంధించి సహనిర్మాతలకు...

చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్ అతని చెల్లెలు మాజీ హీరోయిన్ సుప్రియ లు కోర్టుకు హాజరయ్యారు. గతంలో నరుడా డో నరుడా.. చిత్రానికి సంబంధించి సహనిర్మాతలకు ఇచ్చిన చెక్ చెల్లలేదు. దీంతో సుమంత్ , సుప్రియ లపై ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టులో చెక్ బౌన్స్ కేసు నమోదయింది. ఈ క్రమంలో వారిని హాజరు కావాల్సిందింగా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇరువురికి సర్కులర్ జారీ చేసింది. దీంతో సుమంత్ , సుప్రియ ఇద్దరు తమ లాయర్లతో కలిసి మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. కాగా కేసును జూన్‌ 28కి కోర్టు వాయిదా వేసింది కోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories