తెలంగాణలో పోటి నుంచి తప్పుకున్న టీడీపీ

తెలంగాణలో పోటి నుంచి తప్పుకున్న టీడీపీ
x
Highlights

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకుంది. రాష్ట్రంలో కేడర్‌ను కాపాడుకునేందుకు టీడీపీ పోటీ చేయాలని భావించింది. అయితే, నిన్న టీడీపీ నేతలతో...

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకుంది. రాష్ట్రంలో కేడర్‌ను కాపాడుకునేందుకు టీడీపీ పోటీ చేయాలని భావించింది. అయితే, నిన్న టీడీపీ నేతలతో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ముందు ఒంటరిగా పోటీ చేయాలనుకున్నా ఆ తర్వాత టీడీపీ మద్దతు కోరారు. దీంతో పునరాలోచనలో పడిన టీడీపీ నాయకత్వం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే టీడీపీ నుండి నామానాగేశ్వరావు టీడీపీ తీర్థంనపుచ్చుకున్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే ఎక్కువ సీట్లు వచ్చాయో అక్కడి నుండి టీడీపీ పోటీకి దిగుదాం అని అనుకుంది. కుదరని పరిస్థితిలో పోటీ నుండి తప్పకుంది. అయితే మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, చెవేళ్లలో పోటీ చేయాలని అనుకుంది కానీ కాంగ్రెస్ మంతనాలతో మొత్తబడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories