ఐదేళ్ళలో నీతివంతమైన పాలన అందించాం... కుప్పంలో చంద్రబాబు

ఐదేళ్ళలో నీతివంతమైన పాలన అందించాం... కుప్పంలో చంద్రబాబు
x
Highlights

కుప్పం :- ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత మరియు టిడిపి అధినేత చంద్రబాబు ఈ రోజు తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో పర్యటిస్తున్నారు . ఈ సందర్భంగా అయన...

కుప్పం :- ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత మరియు టిడిపి అధినేత చంద్రబాబు ఈ రోజు తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో పర్యటిస్తున్నారు . ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సహజమేనని, నన్ను ఇక్కడి నుండి ఏడూ సార్లు గెలిపించిన కుప్పం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు . ఇన్ని సార్లు నన్ను ఇక్కడి నుండి గెలిపించారు అంటే నా మీదా మీకు ఉన్న ప్రేమ , అభిమానమే నిదర్శనమని అన్నారు అయన .. కుప్పంకి నీరు తెచ్చేవరకు పోరాడతానని అన్నారు . పార్టీ ఓటమిపై ఇంకా విశ్లేషణ జరుపుతున్నామని అన్నారు .. తెలుగుదేశం ఐదేళ్ళ పాలనలో ప్రజలకు నీతివంతమైన పరిపాలనను అందించిందని , తెలుగుదేశం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటుందని స్పష్టం చేసారు అయన ..

Show Full Article
Print Article
Next Story
More Stories