డీఎస్‌ తనయుడి ఆసక్తికర వ్యాఖ్యలు

డీఎస్‌ తనయుడి ఆసక్తికర వ్యాఖ్యలు
x
Highlights

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పై ఆయన కుమారుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎంపీ కవిత...

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పై ఆయన కుమారుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎంపీ కవిత పట్టించుకోవటం లేదని, సీనియర్ నేత, రాజ్యసభ సభ్యునిగా ఉన్న డి.శ్రీనివాస్ ఈ సమస్య పై దృష్టి సారించాలని సూచించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి డిఎస్ చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా చక్కెర ఫ్యాక్టరీల లాబీయింగ్‌లకు తలొగ్గి బోధన్, ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించడం లేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories