కౌంటింగ్‌పై జగన్ ట్రైనింగ్

కౌంటింగ్‌పై జగన్ ట్రైనింగ్
x
Highlights

ఈనెల 21వ తేదీన వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో ఆపార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో తాడేపల్లి పార్టీ...

ఈనెల 21వ తేదీన వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో ఆపార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జగన్ సమావేశం కానున్నారు. ఈనెల 23న జరగనున్న ఓట్ల లెక్కింపు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జగన్మోహన్ రెడ్డి పలు సూచనలు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories