నేటినుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు

నేటినుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు
x
Highlights

నేటినుంచి జూన్ 30వరకు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ఉండనున్నాయి. అత్యవసర వాజ్యాల విచారణకు ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేసింది. దీంతో జడ్జిలు వేసవి...

నేటినుంచి జూన్ 30వరకు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ఉండనున్నాయి. అత్యవసర వాజ్యాల విచారణకు ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేసింది. దీంతో జడ్జిలు వేసవి విడిది కోసం శీతలప్రాంతాలకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆయా ధర్మాసనాలకు ఆయా జడ్జిలను నియమించారు. వారిలో

- మే 13 నుంచి మే 20 వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం

- మే 21 నుంచి మే 24 వరకు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం

- మే 25 నుంచి మే 30 వరకు సీజేఐ గొగోయ్, జస్టిస్ ఎం.ఆర్ షా ధర్మాసనం

- మే 31 నుంచి జూన్ 2 వరకు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎం.ఆర్ షా ధర్మాసనం

- జూన్ 3 నుంచి జూన్ 5 వరకు జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం

- జూన్ 6 నుంచి జూన్ 31 వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ రస్తోగి ధర్మాసనం

Show Full Article
Print Article
Next Story
More Stories