డుంకాలో ఎదురుకాల్పులు..

డుంకాలో ఎదురుకాల్పులు..
x
Highlights

జార్ఖండ్‌లో మరోసారి మావోయిస్టుల రెచ్చిపోయారు. జార్ఖండ్‌లోని డుంకాలో ఆదివారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన...

జార్ఖండ్‌లో మరోసారి మావోయిస్టుల రెచ్చిపోయారు. జార్ఖండ్‌లోని డుంకాలో ఆదివారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన హోరాహోరి కాల్పుల్లో ఓ జవాను మృతిచెందగా నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. నలుగురు ఎస్‌ఎస్‌బీ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జార్ఖండ్‌లోని డుంకా వద్ద చోటుచేసుకుంది. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా బలగాలు స్థానికంగా కూంబింగ్‌ను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories