పేస్ బుక్ లో కేశినేని నాని మరో సంచలన పోస్ట్ ..

పేస్ బుక్ లో కేశినేని నాని మరో సంచలన పోస్ట్ ..
x
Highlights

ఫేస్‌బుక్‌లో టీడీపీ ఎంపీ కేశినేని నాని పెట్టిన మరో పోస్టు సంచలనం సృష్టిస్తోంది. "నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద...

ఫేస్‌బుక్‌లో టీడీపీ ఎంపీ కేశినేని నాని పెట్టిన మరో పోస్టు సంచలనం సృష్టిస్తోంది. "నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను.చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మాత్రమే తెలిసిన వాడిని. నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాడిని నేను. నిండు సభలో మోడీని నిలదీసిన వ్యక్తిని. భయం నా రక్తంలో లేదు. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదు. ఎవరెన్ని పెడార్థాలు తీసిన, వీపరీతార్థాలు తీసిన లెక్క చేసే వాడిని కాదని ఆయన పోస్ట్ చేసారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories