ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై ఛీటింగ్ కేసు

ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై ఛీటింగ్ కేసు
x
Highlights

ఏపీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మపై ఆత్కూరు పోలీస్‌‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ కేసులో రాజీ చేస్తానని లక్ష రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వడం...

ఏపీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మపై ఆత్కూరు పోలీస్‌‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ కేసులో రాజీ చేస్తానని లక్ష రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనపై కుట్ర చేస్తున్నారంటున్న సుంకర పద్మ.... ఇది తనపై నాలుగో కేసు అంటూ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories