నరసాపురం ఎంపీగా ఎవరు గెలుస్తారు..?

నరసాపురం ఎంపీగా ఎవరు గెలుస్తారు..?
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు చాలా రసవత్తరంగా ముగిశాయి. ఈసారి సినీనటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పోటీలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు చాలా రసవత్తరంగా ముగిశాయి. ఈసారి సినీనటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పోటీలో నిలిచింది. ఆయన సోదరుడు నాగబాబు నరసాపురం ఎంపీ బరిలో నిలిచారు. దీంతో ఆయన గెలుస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ నుంచి ఉండి ఎమ్మెల్యే శివరామరాజు పోటీచేస్తుండగా.. వైసీపీ నుంచి రఘురామకృష్ణంరాజు బరిలో ఉన్నారు. ఇక మత ప్రభోధకుడు కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ నుంచి ఆయనే బరిలో నిలిచారు. ఇక్కడ ఎవరు గెలుస్తారో

అభిప్రాయం చెప్పండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories