కార్యకర్తల కోసం ఎంతకైనా తెగిస్తాం: అఖిలప్రియ

కార్యకర్తల కోసం ఎంతకైనా తెగిస్తాం: అఖిలప్రియ
x
Highlights

పోలీసుల వైఫల్యంతోనే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో దాడులు జరిగాయన్నారు మంత్రి భూమా అఖిలప్రియ. దాడులు జరుగుతాయని ముందుస్తు సమాచారం ఉన్నా తగిన చర్యలు...

పోలీసుల వైఫల్యంతోనే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో దాడులు జరిగాయన్నారు మంత్రి భూమా అఖిలప్రియ. దాడులు జరుగుతాయని ముందుస్తు సమాచారం ఉన్నా తగిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారంటూ ఆమె ఆరోపించారు. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి లేరనే తమపై దాడులకు పాల్పడ్డారని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని అఖిలప్రియ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories