కంటతడి పెట్టిన బాబుమోహన్‌

కంటతడి పెట్టిన బాబుమోహన్‌
x
Highlights

మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్‌ కంటతడి పెట్టుకున్నారు. 25 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా బ్రతికానని, ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ముఖ్యమంత్రి...

మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్‌ కంటతడి పెట్టుకున్నారు. 25 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా బ్రతికానని, ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించలేదంటూ వాపోయారు. తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు నడి రోడ్డుపైన వదిలేశారని అన్నారు. తన సేవలను బీజేపీ గుర్తించిందని, అందుకే ఆ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు బాబూ మోహన్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories