Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు

Stock Market Closed Today With NSE Nifty 66 Points BSE Sensex at 185 Points 29 06 2021
x

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు 

Highlights

Stock Market: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

Stock Market: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్ లో నష్టాలను మిగిల్చిన దేశీ సూచీలు తాజా సెషన్ లోనూ నష్టాలను మిగిల్చాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 185, నిఫ్టీ 66 పాయింట్లు మేర పతనం నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 185 పాయింట్లు నష్టపోయి 52,549 వద్దకు చేరగా నిఫ్టీ 66 పాయింట్ల నష్టంతో 15,748 వద్ద స్థిరపడ్డాయి. ఏషియా మార్కెట్ల బలహీన సంకేతాలతో ప్రారంభంలో నష్టపోయిన సూచీలు, తర్వాత కొద్దిగా పుంజుకున్నాయి. తిరిగి అమ్మకాల ఒత్తిడితో ప్రతికూల బాట పట్టిన సూచీలు నష్టాల్లో ముగిశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories