YSRCP: రాజ్యసభ పోటీలో ముగ్గురు అభ్యర్థులు వీరే..

YSRCP Announces Candidates for Rajya Sabha Elections
x

YSRCP: రాజ్యసభ పోటీలో ముగ్గురు అభ్యర్థులు వీరే..

Highlights

YSRCP: రాజ్యసభ అభ్యర్థుల పేర్లను వైసీపీ ఖరారు చేసింది.

YSRCP: రాజ్యసభ అభ్యర్థుల పేర్లను వైసీపీ ఖరారు చేసింది. అనేక సమీకరణల అనంతరం ఈ మేరకు ముగ్గురు పేర్లను వైసీపీ ప్రకటించింది. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాధ్ రెడ్డి, గొల్ల బాబూరావులకు వైసీపీ అవకాశం కల్పించింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ ముగ్గురు గెలుపు కోసం ఎమ్మెల్యేలను వైసీపీ సిద్ధం చేస్తోంది. ఏపీలో జరగనున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories