YS Jagan Mohan Reddy: కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ సీఎం జగన్ టూర్

YS Jagan Mohan Reddy 25th Marriage Anniversary Special Shimla Tour for 4 Days | YS Jagan Family
x

కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ సీఎం జగన్ టూర్

Highlights

YS Jagan Mohan Reddy: * ఇవాళ నుంచి నాలుగు రోజుల పాటు సిమ్లా టూర్ * నేడు సిమ్లాకు బయలుదేరనున్న జగన్

YS Jagan Mohan Reddy: ప్రభుత్వ వ్యవహారాలతో నిత్యం తలమునకలుగా గడిపే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి నాలుగు రోజులపాటు వీటికి దూరంగా గడపనున్నారు. కుటుంబంతో కలిసి ఇవాళ ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్లనున్నారు. తిరిగి ఈ నెల 30 లేదంటే 31న పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకుంటారు. కాసేపటి క్రితమే తాడేపల్లి నివాసం నుంచి జగన్ గన్నవరానికి బయలుదేరారు. అక్కడి నుంచి విమానంలో చండీగఢ్ వెళ్తారు. సాయంత్రం నాలుగు గంటలకు సిమ్లాలోని ఒబెరాయ్ హోటల్‌కు చేరుకుని బస చేస్తారు. ఈ నెల 28న జగన్ 25వ పెళ్లి రోజు నేపథ్యంలో అక్కడే సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories