Mithun Reddy: సీఎం జగన్‌ ఆదేశాలతో ముద్రగడను కలిశాం..

We Met Mudragada On The Orders Of CM Jagan Says Mithun Reddy
x

Mithun Reddy: సీఎం జగన్‌ ఆదేశాలతో ముద్రగడను కలిశాం.. 

Highlights

Mithun Reddy: ముద్రగడకు పార్టీలో సముచిత స్థానం ఉంటుంది

Mithun Reddy: కాపునేత ముద్రగడతో వైసీపీ నేత మిథున్‌రెడ్డి భేటీ ముగిసింది. సీఎం జగన్‌ ఆదేశాలతో ముద్రగడ పద్మనాభంను కలిశామన్నారు ఉభయగోదావరి జిల్లాల కో- ఆర్డినేటర్ మిథున్‌రెడ్డి. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించామన్నారు. త్వరలోనే ముద్రగడ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని...పదవుల విషయంలో ఎటువంటి చర్చ జరగలేదన్నారు. పదవులు ఆశించి ముద్రగడ పార్టీలో చేరతాననడంలో సమంజసం కాదన్న...ఆయనకు సముచిత స్థానం ఉంటుందని మిథున్‌రెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories