Vasantha Krishna Prasad: రేపు మ. 3 గం. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా

Vasantha Krishna Prasad Key Comments
x

Vasantha Krishna Prasad: రేపు మ. 3 గం. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా

Highlights

Vasantha Krishna Prasad: మరోసారి రేపు కార్యకర్తలతో భేటీ అవుతాను

Vasantha Krishna Prasad: కార్యకర్తలతో సమావేశమైన అనంతరం రేపు మధ్యాహ్నం 3 గంటలకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ లీడర్లతో వసంత కృష్ణ ప్రసాద్ నేడు భేటీ అయ్యారు. నందిగామ మండలం ఐతవరం గ్రామంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. ఈ భేటీలో తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపైనే ప్రధానంగా నేతలు చర్చించినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories