Varapula Raja: టీడీపీ సీనియర్ నాయకులు వరుపుల రాజా మృతి

TDP Leader Varapula Raja Passed Away
x

Varapula Raja: టీడీపీ సీనియర్ నాయకులు వరుపుల రాజా మృతి

Highlights

Varapula Raja: గుండె పోటుతో అస్వస్థతకు గురైన వరుపుల రాజా

Varapula Raja: కాకినాడజిల్లాలో తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు వరుపుల రాజా గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యారు. తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్‌గా , ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జిగా సేవలు అందించారు. గుండెపోటు రావడంతో కాకినాడ అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. టీడీపీ నాయకుడు వరపుల రాజా మృతిపట్ల, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారు. పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తంచేశారు. వరుపుల రాజాకుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories