Visakhapatnam: ఇవాళ రుషికొండ ప్రాజెక్ట్ ప్రారంభం.. రూ.450 కోట్లతో భవనాలు నిర్మించిన ప్రభుత్వం

Rushikonda Project Will Launch Today
x

Visakhapatnam: ఇవాళ రుషికొండ ప్రాజెక్ట్ ప్రారంభం

Highlights

Visakhapatnam: భవనాలను ప్రారంభించనున్న పర్యాటక శాఖ మంత్రి రోజా

Visakhapatnam: ఇవాళ రుషికొండ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. రుషికొండపై ఏపీ పర్యాటక శాఖ 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ భవనాలను ఇవాళ మంత్రి రోజా ప్రారంభిస్తారు. అభివృద్ధి చేసిన రుషికొండ రిసార్ట్‌ ప్రారంభోత్సవం అంటూ ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు కూడా అందాయి. కేవలం కొందరికి మాత్రమే రుషికొండ రిసార్ట్ ప్రారంభోత్సవ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రారంభోత్సవం నేపథ్యంలో కొండ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాుట చేశారు. అతిథులు హెలిప్యాడ్ నుంచి నేరుగా భవనాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories