పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident in West Godavari district
x

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 

Highlights

Road Accident: పశ్చిమగోదావరి జిల్లాలో ఘరో రోడ్డు ప్రమాదం... తాడేపల్లిగూడెం వద్ద చేపల లోడు లారీ బోల్తా, నలుగురు కూలీలు మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు...

Road Accident: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం వద్ద హైవేపై చేపల లోడు లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు చనిపోయారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దువ్వాడ నుంచి నారాయణపురం వెళ్తుండగా తాడేపల్లి గూడెం వద్దకు రాగానే లారీ అదుపు తప్పి బోల్తాపడింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories