తిరుపతి బాలాజీ జిల్లా మల్లారం వద్ద రోడ్డు ప్రమాదం

తిరుపతి బాలాజీ జిల్లా మల్లారం వద్ద రోడ్డు ప్రమాదం
x
Highlights

Tirupati: డివైడర్‌ను ఢీకొట్టిన కారు

Tirupati: తిరుపతి బాలాజీ జిల్లా మల్లారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు వేగంగా డివైడర్‌ను ఢీకొట్టింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories