విశాఖ చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

Ram Nath Kovind Arrives in Visakhapatnam
x

విశాఖ చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

Highlights

Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విశాఖపట్నం చేరుకున్నారు.

Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విశాఖపట్నం చేరుకున్నారు. సముద్రతీరాన త్రివిధ దళాల విన్యాసాల ప్రదర‌్శనను ఆయన స్వయంగా వీక్షించనున్నారు. ప్రెసిడెన్షియల‌ ఫ్లీట్ రివ్యూ పేరుతో సముద్ర తీరాన త్రివిధ దళాలు సాహస విన్యాసాలను ప్రదర్శిస్తారు. ఈ అద్భుత ఘట్టాన్ని స్వయంగా వీక్షించేందుకు విశాఖ చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు ఘనంగా స్వాగతించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories