Andhra Pradesh: ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు

Off Day Schools Starts From April 1st in Andhra Pradesh
x

స్కూల్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కపూట తరగతులు

Andhra Pradesh: ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ఎండలు, కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏప్రిల్ నుంచి ఉదయం 7 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు క్లాసులు జరగనున్నాయి. ఇక పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు అమలు చేయడంపై అధికారులకు ఆదేశాలిచ్చారు మంత్రి ఆదిమూలపు సురేశ్. కొవిడ్ పరీక్షల నిర్వహణ, మాస్క్‌లు, భౌతిక దూరం విషయాలపై దృష్టి సారించాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories