విశాఖలో JN-1 వైరస్ ఫియర్.. 6 కేసులు నమోదు

New Covid Variant in Andhra Pradesh
x

విశాఖలో JN-1 వైరస్ ఫియర్.. 6 కేసులు నమోదు

Highlights

Andhra Pradesh: ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యాధికారులు

Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలను కరోనా కలవరపెడుతోంది. విశాఖను JN-1 వైరస్ వణికిస్తుంది. ఇప్పటికే 6 కేసులు నమోదు కాగా.. కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అన్ని ఆస్పత్రులకు అలర్ట్ మెసేజ్‌లు జారీ చేశారు. ఇక గుంపులు.. గుంపులుగా తిరగవద్దని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యాధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories