Vijayasai Reddy: ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

MP Vijayasai Reddy Key Comments About Visakhapatnam Land Issue
x

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Vijayasai Reddy: వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Vijayasai Reddy: వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో భూ పంచాయితీలు చేస్తున్నాననడం అవాస్తవమన్నారు. తనకు కానీ.. తన కుటుంబ సభ్యులకు కానీ విశాఖలో సెంటు భూమి కూడా లేదన్నారు విజయసాయిరెడ్డి. భూములు సంపాదించాలనే ఆశలేదన్న ఆయన.. తన పేరు చెప్పి విశాఖలో అక్రమాలకు పాల్పడితే సహించబోనన్నారు. త్వరలో టోల్‌ఫ్రీ నెంబర్ ఇస్తానని.. ఆ నెంబర్‌ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories