KRMB: సాగర్ నుంచి ఏపీకి మూడు టీఎంసీల నీటి విడుదలకు కేఆర్‌ఎంబీ అనుమతి

KRMB has given Permission to Release three TMC of water from Sagar to AP
x

KRMB: సాగర్ నుంచి ఏపీకి మూడు టీఎంసీల నీటి విడుదలకు కేఆర్‌ఎంబీ అనుమతి

Highlights

KRMB: కేఆర్ఎంబీ అధికారుల సమక్షంలో నీరు విడుదల

KRMB: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ కు మూడు టీఎంసీల నీరు విడుదల చేసేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతించింది. సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ద్వారా శుక్రవారం ఉదయం 11 గంటలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించింది,. కేఆర్ఎంబీ అధికారుల సమక్షంలో నీటి విడుదల జరుగుతుందని కేఆర్ఎంబీ వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories