అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. 8మంది మృతి..

Eight die in Road Accident in Anantapur
x

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. 8మంది మృతి..

Highlights

Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉరవకొండ మండలం బుదగవిలో లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. పెళ్లి వేడుకకు హాజరై కారులో బళ్లారి నుంచి అనంతపురం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories